News December 29, 2024

ఓటర్లు ల‌క్ష మంది.. ఓటేసింది 2 వేల మందే

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డంలో చూపిన ఆస‌క్తిని, ఓటు వేయ‌డంలో చూప‌లేదు విదేశాల్లో ఉన్న భార‌తీయులు. గ‌త ఎన్నిక‌ల కోసం 1.20 ల‌క్ష‌ల మంది ఓవ‌ర్‌సీస్ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవ‌లం 2,958 మంది మాత్ర‌మే ఓటు వేయ‌డానికి పోలింగ్ రోజు స్వ‌దేశానికి రావ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ నుంచి అత్య‌ధికంగా 89 వేల మంది ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.

Similar News

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.