News March 8, 2025
రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్న ఒంగోలు గిత్త!

భారత్కు గర్వకారణమైన ఒంగోలు గిత్త రచ్చ గెలిచి ఇంట ఓడిపోతోంది. తక్కువ తినడం, రోగాలు, అధిక వేడిని తట్టుకొనే సత్తువ వీటి సొంతం. అందుకే బ్రెజిల్లో ఒంగోలు గిత్త Viatina-19 బ్రీడు మొన్న ఏకంగా రూ.40లక్షల ధర పలికింది. ఇక్కడ రూ.లక్షకే లభించే వీటిని రైతన్నలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధిక పాల దిగుబడి కోసం సంకర జాతికే ఓటేస్తున్నారు. దాంతో 1944లో 15లక్షలున్న గిత్తలు 2019లో 6.34లక్షలకు తగ్గాయి. మీ కామెంట్.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


