News March 17, 2025

ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

image

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.

Similar News

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.

News November 28, 2025

కరీంనగర్: సర్పంచ్‌ 358.. వార్డు మెంబర్స్ 188..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలో మొదటి విడతలో 398 గ్రామపంచాయతీలకు 3682 వార్డు సభ్యులకు EC ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు JGTL జిల్లాలో సర్పంచ్ కు 48, వార్డు సభ్యులకు 33, KNR జిల్లాలో సర్పంచ్ కి 92, వార్డు సభ్యులకు 86, పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ కి 76, వార్డు సభ్యులకు 37, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 42, వార్డు సభ్యులకు 32 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 28, 2025

కరీంనగర్: సర్పంచ్‌ 358.. వార్డు మెంబర్స్ 188..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలో మొదటి విడతలో 398 గ్రామపంచాయతీలకు 3682 వార్డు సభ్యులకు EC ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు JGTL జిల్లాలో సర్పంచ్ కు 48, వార్డు సభ్యులకు 33, KNR జిల్లాలో సర్పంచ్ కి 92, వార్డు సభ్యులకు 86, పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ కి 76, వార్డు సభ్యులకు 37, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 42, వార్డు సభ్యులకు 32 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి.