News June 24, 2024

విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి: PM మోదీ

image

విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్‌సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతామని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అని, అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News November 23, 2025

జట్టులోకి గిల్ రీఎంట్రీ అప్పుడేనా?

image

టీమ్ ఇండియా టెస్ట్, ODI కెప్టెన్ గిల్ SAతో జరిగే ODI, T20 సిరీస్‌లో ఆడటం కష్టమని క్రీడా వర్గాలు వెల్లడించాయి. మెడ నొప్పి నుంచి ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. 2026 జనవరి 11 నుంచి NZతో జరిగే ODI సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని తెలిపాయి. కాగా SAతో ODI, T20 సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ODIలకు KL/అక్షర్/పంత్‌లో ఒకరు కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.

News November 23, 2025

2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

image

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్‌పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.

News November 23, 2025

2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

image

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్‌పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.