News November 10, 2024
రాజస్థాన్లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు

కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.
Similar News
News November 18, 2025
ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్పేట్లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.
News November 18, 2025
ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్పేట్లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.
News November 18, 2025
తాత చావు రోజునా వదల్లేదుగా.. మేనేజర్తో ఉద్యోగి చాట్ వైరల్!

తాత చనిపోవడంతో లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి మేనేజర్ నుంచి వచ్చిన రిప్లైకు నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘రాత్రి తాత చనిపోయాడు నేను ఇవాళ ఆఫీస్కు రాలేకపోతున్నా’ అని ఓ ఉద్యోగి మేనేజర్కు మెసేజ్ పెట్టాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘సెలవు తీసుకో. కానీ క్లయింట్లతో ఇండక్షన్ కాల్లో ఉండాలి. వాట్సాప్లో యాక్టివ్గా ఉండి డిజైనర్లకు హెల్ప్ చేయి’ అని జవాబిచ్చాడు. కంపెనీల్లో ఉన్న టాక్సిక్ కల్చర్పై విమర్శలొస్తున్నాయి.


