News October 30, 2024

సామాన్యుడు ఖర్చుపెట్టే రూ.100లో అదానీకే రూ.36 వెళ్తోంది: కాంగ్రెస్

image

BJP పదేళ్ల పాలనలో ఎకానమీ పతనావస్థకు చేరుకుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. వేతనాల్లో గ్రోత్ నిలిచిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. వస్తు వినియోగం తగ్గడంతో లాంగ్‌టర్మ్‌లో GDP గ్రోత్‌ తగ్గే ప్రమాదం ఉందన్నారు. 2015లో కామన్ మ్యాన్ రూ.100 వస్తువులు కొంటే 18% ఇండస్ట్రియలిస్ట్ ఓనర్‌కు వెళ్లేదన్నారు. ఇప్పుడు అదే ఓనర్‌కు రూ.36 వెళ్తోందని అదానీని పరోక్షంగా విమర్శించారు.

Similar News

News February 9, 2026

పాపం.. ఇషాన్ కిషన్‌!

image

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్‌‌ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.

News February 9, 2026

ఫలితాలకు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు: బండి

image

TG: సీఎం <<19093271>>రేవంత్<<>> మున్సిపల్ ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం స్క్రిప్ట్ దారుస్సలాంలో ప్రిపేర్ అవుతోందని విమర్శించారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టడం సీఎంకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము తనకు లేదని రేవంత్ లేఖ రాస్తే వాళ్ల సంగతి తాము చూసుకుంటామన్నారు.

News February 9, 2026

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ‘ఈ-ప్యాంట్రీ’ సేవలు ప్రారంభం

image

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి E-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ సమయంలో లేదా ఆ తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్, వాటర్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. జర్నీ రోజున సీటు వద్దకే భోజనం అందిస్తారు. ప్రస్తుతం 25 రైళ్లలో ఇది అమల్లోకి వచ్చింది. E-ప్యాంట్రీ సేవను తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.