India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం

దావోస్లో పెట్టుబడులకు పోటీ పడుతున్నా అందరిదీ టీంఇండియాగా ఒకే లక్ష్యం అని AP CM చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి దావోస్కు హాజరవుతున్న వారిలో నేనే సీనియర్. 1997 నుంచి వస్తున్నాను. గతంలో భారత్కు గుర్తింపు తక్కువగా ఉండేది. ఇప్పుడు గొప్ప గుర్తింపు వచ్చింది. 2028నాటికి భారత్లో ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్’ అని దేశం తరఫున నిర్వహించిన ప్రెస్మీట్లో CBN చెప్పారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

సైఫ్ అలీఖాన్ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్ను కాపాడిన ఆటో డ్రైవర్కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.

చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావోస్ ప్రెస్మీట్లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.

✒ తేది: జనవరి 23, గురువారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: బహుళ నవమి మ.3.18 వరకు ✒ నక్షత్రం: విశాఖ తె.3.07 వరకు ✒ శుభ సమయములు: ఏమీ లేవు ✒ రాహుకాలం: ప.1.30-3.00 వరకు ✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు ✒ దుర్ముహూర్తం: 1)ఉ.10.00-10.48 వరకు 2) మ.2.48-3.36 వరకు ✒ వర్జ్యం: ఉ.7.15-9.01 వరకు ✒ అమృత ఘడియలు: సా.5.49-7.35 వరకు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

* బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
* బందరు పోర్టుతో తెలంగాణ డ్రైపోర్టు లింకప్: సీఎం రేవంత్
* తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడులు
* గ్లోబల్ టాలెంట్ హబ్గా ఏపీ: నారా లోకేశ్
* మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
* డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* కుంభమేళా ‘మోనాలిసా’కు సినిమా ఆఫర్
* ఇంగ్లండ్పై టీమ్ ఇండియా ఘనవిజయం

TG: గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, తాము ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా రూ.7వేల కోట్లు ఖర్చు చేసేదని, అయినా ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినకపోయేవారని చెప్పారు. వాటిని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.