India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: డిసెంబర్ 20, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
అసర్: సాయంత్రం 4.11 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తిథి: బహుళ పంచమి మ.12:38 వరకు
✒ నక్షత్రం: మఖ తె.5.41 వరకు
✒ శుభ సమయం: ఉ.10 నుంచి ఉ.10.30 గంటల వరకు
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి ఉ.9.12 వరకు
తిరిగి మ.12.24 నుంచి మ.1.12 వరకు
✒ వర్జ్యం: సా.5.03 నుంచి సా.6.44 గంటల వరకు
✒ అమృత ఘడియలు: రా.2.56 నుంచి తె.4.36 వరకు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన క్యాట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. <

* ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
* KTRపై కేసు నమోదు
* రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు: KTR
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* బాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే: జగన్
* రాహుల్ గాంధీపై FIR నమోదు
* భారీగా తగ్గిన బంగారం ధర
* ‘బలగం’ మూవీ నటుడు మొగిలయ్య మృతి

AP: రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు భారీ పెట్టుబడి రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్వీట్ చేశారు. సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

AP: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కు జగన్ సీటు నిరాకరించారు. దీంతో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు.

భూమిపై అత్యంత నిశ్శబ్ద ప్రదేశం గురించి మీరెప్పుడైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లోని(USA) ఓర్ఫీల్డ్ లాబొరేటరీస్లో గల అనెకోయిక్ టెస్ట్ ఛాంబర్లో ఇది ఉంది. దీనిని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ధ్వని తరంగాలు రిఫ్లెక్ట్ అవకుండా కట్టడంతో ఈ గది లోపల ధ్వనిస్థాయి -20.3 డెసిబుల్స్ మాత్రమే. దీంతో ఈ రూమ్లో ఉన్నవారికి తమ హార్ట్ బీట్, రక్త ప్రసరణ ధ్వని కూడా పెద్దగా వినిపిస్తుంది.

వన్యప్రాణుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేం. అలాంటిది సింహాన్ని దగ్గర నుంచి ఫొటో తీయాలంటే సాహసమనే చెప్పాలి. పైన కనిపిస్తోన్న ఫొటోలో సింహానికి కోపమొస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. దీనిని ఫొటోగ్రాఫర్ అతిఫ్ సయీద్ 2015లో తీశారు. కారు నుంచి బయటకు దిగి ఫొటో తీస్తుండగా సింహం అతణ్ని గమనించింది. ఈ ఫొటో తీసిన వెంటనే సింహం అతనిపై దాడి చేసింది. కారు డోరు ఓపెన్ ఉండటంతో అతను బతికిపోయాడు.

హైదరాబాద్ జూ నుంచి సింహం తప్పించుకుని నగరంలో ప్రవేశించిందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ RM దోబ్రియాల్ స్పందించారు. ‘ఇది ఓ ఫేక్ న్యూస్. సింహంపై తీసిన ఓ సినిమా ప్రమోషన్లకు దీనిని ఉపయోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ను వెంటనే డిలీట్ చేయాలని మూవీ టీమ్ను ఆదేశించాం’ అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.