News October 31, 2024
చెన్నైకి పంత్?

IPL: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లే అవకాశం ఉంది. పంత్ కోసం ధోనీ CSK యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఢిల్లీ కెప్టెన్గా ఉన్న పంత్ను ఆ టీం వదులుకోవాలని నిర్ణయించుకుందని cricbuzz తెలిపింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, మెక్గుర్క్, పొరెల్ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొంది.
Similar News
News November 25, 2025
FLASH: భద్రాచలంలో విషాదం

భద్రాచలం పరిధి బూర్గంపాడులో మంగళవారం విద్యుత్ షాక్తో మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పినపాక పరిధి పట్టినగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. ఉదయం యథావిధిగా వ్యాపార నిమిత్తం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు మెష్ డోర్ పట్టుకోగా ఆ డోర్కి ఏర్పాటు చేసిన విద్యుత్ బలుపు కరెంట్ వైర్ డ్యామేజ్ వల్ల కరెంట్ ప్రవహించి అక్కడికక్కడే మృతిచెందింది.
News November 25, 2025
FLASH: భద్రాచలంలో విషాదం

భద్రాచలం పరిధి బూర్గంపాడులో మంగళవారం విద్యుత్ షాక్తో మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పినపాక పరిధి పట్టినగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. ఉదయం యథావిధిగా వ్యాపార నిమిత్తం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు మెష్ డోర్ పట్టుకోగా ఆ డోర్కి ఏర్పాటు చేసిన విద్యుత్ బలుపు కరెంట్ వైర్ డ్యామేజ్ వల్ల కరెంట్ ప్రవహించి అక్కడికక్కడే మృతిచెందింది.
News November 25, 2025
FLASH: భద్రాచలంలో విషాదం

భద్రాచలం పరిధి బూర్గంపాడులో మంగళవారం విద్యుత్ షాక్తో మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పినపాక పరిధి పట్టినగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. ఉదయం యథావిధిగా వ్యాపార నిమిత్తం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు మెష్ డోర్ పట్టుకోగా ఆ డోర్కి ఏర్పాటు చేసిన విద్యుత్ బలుపు కరెంట్ వైర్ డ్యామేజ్ వల్ల కరెంట్ ప్రవహించి అక్కడికక్కడే మృతిచెందింది.


