News July 26, 2024
ParisOlympics: రేపు భారత్ షెడ్యూల్ ఇదే

పారిస్ ఒలింపిక్స్లో ఇండియా రేపటి నుంచి పతకాల వేట మొదలుపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి అర్ధరాత్రి 12.02 వరకు రోయింగ్, షూటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, బాక్సింగ్లో భారత అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఏ సమయంలో ఏ ఆటగాడు ఏ విభాగంలో పోటీపడబోతున్నారో పైన ఫొటోల్లో చూడొచ్చు. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18, వయాకామ్ 18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
<<-se>>#ParisOlympics<<>>
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.


