News September 3, 2024
పవన్.. చేతకాకపోతే తప్పుకో: కేఏ పాల్

AP: వరద బాధితులకు సహాయం చేయడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి నుంచి తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. ‘వరదల ధాటికి విజయవాడలో 2,300 మంది మరణించారు. ఒక్కో మృతుడికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలి. సీఎం చంద్రబాబు, పవన్ కలిసి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సాయం తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
పశువుల మేతగా ‘అజొల్లా’తో లాభాలు

అజొల్లాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు దీన్ని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. వెటర్నరీ నిపుణుల సూచనలతో వేరుశనగపొట్టుకు బదులు రోజూ 2kgల అజొల్లాను పశువుల దాణాతో కలిపి పాడిపశువులకు పెడితే పాల నాణ్యత పెరిగి, పాల ఉత్పత్తిలో 15-20 శాతం వృద్ధి కనిపిస్తుంది. అజొల్లాతో పశువుల పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.


