News June 14, 2024

ప్రధాని, కేంద్ర మంత్రులకు పవన్ కృతజ్ఞతలు

image

AP: దేశంలో, రాష్ట్రంలో NDA కూటమి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు మంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీతోపాటు అమిత్ షా, గడ్కరీ, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మన్‌సుఖ్ మాండవీయ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, సింధియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వరుస ట్వీట్లు చేశారు.

Similar News

News November 18, 2025

అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

image

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

News November 18, 2025

అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

image

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

News November 18, 2025

ఇవాళ భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.