News September 24, 2025

PDPL: సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారు: కవిత

image

లాభాలను తక్కువగా చూపి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారంటూ MLC కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నికర లాభంలో 34% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కార్మిక సంఘం నేతలతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా, ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 BONUSగా అందనుంది.

Similar News

News September 24, 2025

HYD: మియాపూర్‌లో విషాదం.. యువకుడి మృతి

image

HYD మియాపూర్ PS పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా యెనెకుంట తండా వాసి బానోత్ నగేశ్(35) HYD వచ్చి ప్లంబింగ్ పనిచేస్తూ మియాపూర్ పరిధి లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2025

HYD: మియాపూర్‌లో విషాదం.. యువకుడి మృతి

image

HYD మియాపూర్ PS పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా యెనెకుంట తండా వాసి బానోత్ నగేశ్(35) HYD వచ్చి ప్లంబింగ్ పనిచేస్తూ మియాపూర్ పరిధి లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2025

HYD: మియాపూర్‌లో విషాదం.. యువకుడి మృతి

image

HYD మియాపూర్ PS పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా యెనెకుంట తండా వాసి బానోత్ నగేశ్(35) HYD వచ్చి ప్లంబింగ్ పనిచేస్తూ మియాపూర్ పరిధి లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.