News August 30, 2024
పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.
Similar News
News February 2, 2026
ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ బండి పడమర వీధి నుంచి ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు ఈ రూట్మ్యాప్ను అనుసరించాలని అధికారులు సూచించారు.
News February 2, 2026
నెల్లూరు: సెమీకండక్టర్స్ తయారీకి అపారమైన నిల్వలు

కేంద్ర బడ్జెట్లో సెమీకండక్టర్స్ మిషన్ 2.O కింద రూ. 40 వేల కోట్లను కేటాయించింది. అయితే సెమీకండక్టర్స్ తయారీలో అవసరమైన ముఖ్యమైన ఖనిజం సిలికాన్. జిల్లాలోని చిల్లకూరు మండలంలో అపారమైన సిలికా గనులు నెలకొన్నాయి. దీంతో సెమీ కండక్టర్స్ తయారీలో వీటి ఉపయోగం అపారంగా ఉండడంతో జిల్లాకు మరింత ఆదాయ వనరుగా మారనుందనేది తెలుస్తోంది.
News February 2, 2026
నెల్లూరు: సెమీకండక్టర్స్ తయారీకి అపారమైన నిల్వలు

కేంద్ర బడ్జెట్లో సెమీకండక్టర్స్ మిషన్ 2.O కింద రూ. 40 వేల కోట్లను కేటాయించింది. అయితే సెమీకండక్టర్స్ తయారీలో అవసరమైన ముఖ్యమైన ఖనిజం సిలికాన్. జిల్లాలోని చిల్లకూరు మండలంలో అపారమైన సిలికా గనులు నెలకొన్నాయి. దీంతో సెమీ కండక్టర్స్ తయారీలో వీటి ఉపయోగం అపారంగా ఉండడంతో జిల్లాకు మరింత ఆదాయ వనరుగా మారనుందనేది తెలుస్తోంది.


