News February 26, 2026
PHOTOS: కమనీయం.. లక్ష్మీనారసింహుడి కళ్యాణం

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం నిన్న సింహలగ్నంలో కనులవిందుగా జరిగింది. ఈ ఘట్టాన్ని చూస్తున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. రాష్ట్ర ప్రభుత్వం, TTD, భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, స్వర్ణగిరి ఆలయం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. విద్యుత్ వెలుగుల మధ్య ఆలయం వెలిగిపోయింది.
Similar News
News April 16, 2026
సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

TCS నాసిక్లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
News April 16, 2026
సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

TCS నాసిక్లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
News April 16, 2026
డీలిమిటేషన్ బిల్లుపై SCకి వెళ్తాం: DMK

డీలిమిటేషన్ బిల్లును LSలో కేంద్రం ఆమోదింపజేసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని DMK పేర్కొంది. ‘దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఆ పార్టీ లీగల్ వింగ్ సెక్రటరీ NR ఇలాంగో వెల్లడించారు. కాగా బిల్లును వ్యతిరేకిస్తున్న TN, WB రాష్ట్రాలకు LSలో 80మంది సభ్యులున్నారని, ఈ దశలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని ఆర్గనైజింగ్ సెక్రటరీ RS భారతి వివరించారు.


