News June 12, 2024
PIC OF THE DAY

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక స్టేజీపై ఉన్న కేంద్ర మంత్రులకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయనను గౌరవిస్తూ కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నడ్డా, రామ్ మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లేచి నిలబడి నమస్కరించారు. ఈ ఫొటోను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని పోస్ట్ చేస్తున్నాయి. కేంద్రంలోని NDA ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు.
Similar News
News January 5, 2026
IT షేర్ల పతనం.. కారణమిదే!

IT కంపెనీల ఫలితాల సీజన్ మొదలవనున్న తరుణంలో ఆ రంగంలోని సంస్థల షేర్లు కుప్పకూలాయి. నేడు Nifty IT ఇండెక్స్ ఏకంగా 2.5% పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్లో IT కంపెనీల గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలే దీనికి కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో సెలవుల వల్ల బిజినెస్ తగ్గడం, కొత్త డీల్స్ రాకపోవడం IT సెక్టార్పై ఒత్తిడి పెంచుతోంది.
News January 5, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 5, 2026
ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


