News January 31, 2025
అమెరికా ప్రమాద ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హెలికాప్టర్, విమానం ఢీకొన్న ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేశారు. ఈ కష్టకాలంలో భారత్ అమెరికా ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా <<15316044>>ఆర్మీ హెలికాప్టర్, విమానం ఢీకొన్న ఘటనలో<<>> 67మంది కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


