News March 27, 2025
PPM: అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గిరిజన సబ్ ప్లాన్ (టీ.ఎస్.పీ) ప్రాంత అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖాధికారి డా.టి.కనక దుర్గ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం, సీతంపేటలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ సబ్ప్లాన్ ఏరియాలలో 9 అంగన్వాడీ వర్కర్లు, 15 అంగన్వాడీ హెల్పర్లు,12 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినట్టు చెప్పారు.
Similar News
News October 27, 2025
HYD: BRSలోకి BJP మాజీ కార్పొరేటర్

చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెకు BRS సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ స్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తదితరులు నవతారెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న ఆదివారం తెలంగాణ భవన్లో KTR సమక్షంలో ఆమె BRSలో చేరనున్నట్లు వెల్లడించారు.
News October 27, 2025
HYD: BRSలోకి BJP మాజీ కార్పొరేటర్

చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెకు BRS సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ స్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తదితరులు నవతారెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న ఆదివారం తెలంగాణ భవన్లో KTR సమక్షంలో ఆమె BRSలో చేరనున్నట్లు వెల్లడించారు.
News October 27, 2025
సంగారెడ్డి: చెరువులో యువతి మృతదేహం లభ్యం

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు చెరువులో మృతదేహాన్ని చూసి సమాచారం అందించారు. మృతురాలు హైదరాబాద్లోని బాలాపూర్కు చెందిన ఫాతిమా(27)గా మృతదేహం వద్ద లభించిన ఆధారాల ద్వారా గుర్తించినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


