News March 14, 2025
PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News November 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 07, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.03 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 7, 2025
పెద్దపల్లి: చిట్టీలు వేస్తున్నారా..? జర జాగ్రత్త..!

అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చిట్టీల పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన పెద్దపల్లి భరత్నగర్కు చెందిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్ను PDPL టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 మందిని మోసగించి, గత డిసెంబర్ నుంచి పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందం పట్టుకుంది. రిమాండ్కు హాజరుపరచనున్నట్లు SI లక్ష్మణ్ రావు తెలిపారు. ఇంకా అతడి బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.


