News July 11, 2024
ప్రధాని మోదీకి 15 దేశాల అత్యున్నత పురస్కారాలు

ప్రధాని మోదీని ఇప్పటివరకు 15 దేశాలు అక్కడి అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి. ఇటీవల రష్యా ప్రెసిడెంట్ ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు’ను PMకి అందించారు. ఈ జాబితాలో గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్, ఈజిప్టు ఆర్డర్ ఆఫ్ ది నైల్, US గవర్నమెంట్స్ లెజియన్ ఆఫ్ మెరిట్, UAE ఆర్డర్ ఆఫ్ జయేద్, సౌదీఅరేబియాస్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజిజ్ అవార్డులున్నాయి.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


