News November 12, 2024
BGTకి ప్రాధాన్యం.. పాక్ కోచ్ అసహనం

ఆస్ట్రేలియాలో పాక్ ఇటీవల వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్కడి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ జాసన్ గిలెస్పీ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇండియాతో ఆడే BGTపై పెట్టిన దృష్టిని మా వన్డే సిరీస్పై ఆస్ట్రేలియా మీడియా పెట్టలేదు. పాక్తో వన్డేలకు కనీస ప్రమోషన్స్ చేయాలి కదా? క్రికెట్ ఆస్ట్రేలియాకు భారతే ముఖ్యం అన్నది తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<
News December 2, 2025
NDAలోకి విజయ్ దళపతి?

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.
News December 2, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్


