News February 12, 2025
పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు

YCP సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని HYD సైబర్క్రైమ్ పోలీసులకు నటుడు పృథ్వీ రాజ్ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన <<15435022>>వ్యాఖ్యల <<>>తర్వాత ఫోన్లు, మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువునష్టం దావా వేస్తానని, AP హోంమంత్రికీ ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
Similar News
News November 22, 2025
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు

TG: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB) “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” ముసాయిదాను రూపొందించింది. ఐటీ, పరిశ్రమ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, చిత్రపరిశ్రమల అభివృద్ధిపై ఇది రూపొందింది. 3 ట్రిలియన్ USD ఆర్థిక వ్యవస్థను సాధించడంతో పాటు మహిళ, రైతు, యువత సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని శాఖలతో చర్చించి ISB రూపొందించిన ఈ డాక్యుమెంట్ను DEC తొలివారంలో క్యాబినెట్ భేటీలో ఆమోదించనున్నారు.
News November 22, 2025
అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించండి: సీఎం

AP: రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా లాంటి మార్కెట్లకు తరలించి విక్రయించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు CMO తెలిపింది. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ట్వీట్ చేసింది. అరటి ధరలు, కొనుగోళ్లపై నిత్యం వ్యాపారులతో మాట్లాడాలని ఆదేశించినట్లు పేర్కొంది. మార్కెట్లకు అరటి లోడు రైల్వే వ్యాగన్లను పంపేందుకూ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించింది.
News November 22, 2025
అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించండి: సీఎం

AP: రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా లాంటి మార్కెట్లకు తరలించి విక్రయించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు CMO తెలిపింది. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ట్వీట్ చేసింది. అరటి ధరలు, కొనుగోళ్లపై నిత్యం వ్యాపారులతో మాట్లాడాలని ఆదేశించినట్లు పేర్కొంది. మార్కెట్లకు అరటి లోడు రైల్వే వ్యాగన్లను పంపేందుకూ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించింది.


