News June 15, 2024

ఈడీ విచారణలో ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత

image

‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత, నటుడు సౌబిన్ షాహీర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా రూ.20 కోట్లతో రూపొందించగా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. 2006లో 10 మంది స్నేహితులు గుణ కేవ్స్ సందర్శనకు వెళ్తారు. అక్కడ సుభాష్ అనే వ్యక్తి లోయలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారనేది సినిమా కథ.

Similar News

News November 17, 2025

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News November 17, 2025

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News November 17, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.