News November 11, 2024
ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.
Similar News
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఫిబ్రవరిలో మున్సి‘పోల్స్’: మంత్రి అడ్లూరి

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ రావొచ్చని అసెంబ్లీలో చిట్ చాట్లో ఆయన వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.


