News March 12, 2025

ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

image

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా‌కు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.

Similar News

News November 18, 2025

‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.

News November 18, 2025

‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.

News November 18, 2025

పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.