News August 1, 2024
PROVED: 20ఏళ్లకే రిటైర్.. 58ఏళ్లకు రీఎంట్రీ

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ జియింగ్ 58ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేశారు. ఆమె కథలో ఎన్నో మలుపులున్నాయి. 18ఏళ్ల వయసులో చైనాకు ఆడేటప్పుడు ఆమె వరల్డ్ టాప్ ప్లేయర్. 2సైడ్ ప్యాడిల్ రూల్ 1సైడ్గా మారడంతో చైనీస్ ఒలింపిక్ టీమ్కు దూరమయ్యారు. విసుగెత్తి 20ఏళ్లకే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చిలీకి షిఫ్ట్ అయిన జెంగ్ కరోనా సమయంలో మళ్లీ ఆడాలని నిర్ణయించుకుని ఆ దేశం తరఫున రీఎంట్రీ ఇచ్చారు.<<-se>>#Olympics2024<<>>
Similar News
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.


