News April 9, 2024
తిహార్ జైలులో ఢిల్లీ సీఎంను కలవనున్న పంజాబ్ సీఎం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో రేపు భేటీ కానున్నారు. మాన్ వెంట ఇటీవల జైలు నుంచి రిలీజైన ఆప్ నేత సంజయ్ సింగ్ సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగా నేడు కేజ్రీవాల్ సతీమణి సునీత తిహార్ జైలులో ఆయనను కలుసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరు భేటీ కావడం ఇదే తొలిసారి.
Similar News
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<


