News May 24, 2024
విరుష్క జోడీకి నాలుగింతల లాభం

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు లాభాల పంట పండింది. వీరు నాలుగేళ్ల కిందట గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఒక్కో షేరు రూ.75తో 3,33,334 షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ స్టాక్ విలువ రూ.300 దాటింది. దీంతో వారి లాభం నాలుగింతలు పెరిగి రూ.10 కోట్లకు చేరింది.
Similar News
News November 25, 2025
ASF: ‘రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, MAL డా.హరీష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాల్లో కేవలం 20 మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని ఖండించారు. బెజ్జూర్లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. చట్టప్రకారం 23% రిజర్వేషన్ ఇవ్వలేదని, వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
News November 25, 2025
4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <


