News September 13, 2024
కోహ్లీతో రాధికా శరత్కుమార్ సెల్ఫీ

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
Similar News
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 20, 2025
దీక్ష తీసుకున్న సంవత్సరం, స్వామి పేరు

1. కన్నె స్వామి, 2. కత్తి స్వామి,
3. గంట స్వామి, 4. గద స్వామి,
5. గురుస్వామి, 6. జ్యోగి స్వామి,
7. సూర్య స్వామి, 8. చంద్ర స్వామి,
9. త్రిశూల స్వామి, 10. శంఖు స్వామి,
11. చక్ర స్వామి, 12. నాగాభరణ స్వామి,
13. శ్రీహరి స్వామి, 14. పద్మ స్వామి,
15. శ్రీ స్వామి, 16. శబరిగిరి స్వామి,
17. ఓంకార స్వామి, 18. నారికేళ స్వామి.
News November 20, 2025
ఢిల్లీలో గాలి కాలుష్యం ఎందుకు ఎక్కువంటే?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రకృతి, మానవ తప్పిదాలతో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
*దాదాపు 3 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనివల్ల వెలువడే కార్బన్ మోనాక్సైడ్
*NCR చుట్టుపక్కల ఇండస్ట్రియల్ క్లస్టర్లు, నిర్మాణాలు
*సరిహద్దుల్లోని పంజాబ్, హరియాణాల్లో పంట ముగిశాక వ్యర్థాలు కాల్చేయడం
*ఢిల్లీకి ఓవైపు హిమాలయాలు, మరోవైపు ఆరావళి పర్వతాలు ఉంటాయి. దీంతో పొగ బయటకు వెళ్లలేకపోవడం


