News July 3, 2024

రాహుల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: మోదీ

image

అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్‌సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.

Similar News

News November 18, 2025

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

image

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయి‌మెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.

News November 18, 2025

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

image

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయి‌మెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.

News November 18, 2025

‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.