News May 25, 2024
పట్టాలెక్కిన రణ్వీర్ సింగ్& ప్రశాంత్ వర్మ కాంబో మూవీ!

‘హనుమాన్’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. హీరో రణ్వీర్ సింగ్తో పాన్ ఇండియా సినిమా తీయనున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా ఇప్పటికే ఫొటోషూట్, ప్రోమో షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్గా అనౌన్స్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రాజెక్టు నుంచి రణ్వీర్ తప్పుకున్నట్లు పుకార్లొస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్తో షాహీన్కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.
News November 12, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.


