News August 3, 2024
నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకుల విడుదల

AP: 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి నీట్ యూజీలో 43,788 ర్యాంకుల్ని NTA ప్రకటించింది. 720 మార్కులకు గాను అన్రిజర్వుడు/EWS కేటగిరీకి 162, OBC/SC/ST విభాగాలకు 161-127, OBC/SC/ST(PWD) కేటగిరీలకు 143-127 మార్కుల్ని కటాఫ్గా ప్రకటించారు. ఇక వైద్యవిద్య కోర్సుల్లో అఖిల భారత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. అది ముగిశాక రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు.
Similar News
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>
News December 6, 2025
టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.


