News November 12, 2024
ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు: ET

ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.
Similar News
News November 22, 2025
తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.
News November 22, 2025
తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.
News November 22, 2025
తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్కు వంశీ, నిర్మల్కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.


