News July 17, 2024

ఆ మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాప్‌ల ఎత్తివేత

image

నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ నెల19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా సమయంలో ఆ స్టేషన్లలో స్టాప్‌లు నిలిపేశారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రజలు ఆందోళన చేపట్టారు. అప్పటి MP ఉత్తమ్ కుమార్ రెడ్డి విన్నపంతో ఏడాది పాటు మళ్లీ రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు. ఆ గడువు ఈ నెల 19తో ముగియనుంది.

Similar News

News November 18, 2025

నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.

News November 18, 2025

నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.

News November 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 70

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>