News October 18, 2024
శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణ

AP: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో మూసేసిన తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. యథావిధిగా భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కొండపై 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,956 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చింది.
Similar News
News January 30, 2026
7,948 పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్..

నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 <
News January 30, 2026
యువరాజ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటో చూశారా?

సినీ గ్లామర్ను వదిలేసి అచ్చమైన భారతీయ ఇల్లాలుగా మారిపోయిన హేజల్ కీచ్ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్టార్ మోడల్, యువరాజ్ సింగ్ భార్య ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. మోడలింగ్, మేకప్ పక్కన పెట్టి.. పిల్లల సంరక్షణలో ఆమె మునిగిపోయారు. గ్లామర్ కంటే కుటుంబంతో ఉండే సింప్లిసిటీలోనే అసలైన అందం, ఆనందం ఉందని హేజల్ నిరూపిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News January 30, 2026
భారీ సెంచరీ.. ఇతడు 17 ఏళ్ల పిల్లాడా?

అండర్-19 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఫైజల్ షినోజడా భారీ సెంచరీ బాదారు. ఐర్లాండ్పై 142 బంతుల్లోనే 18 ఫోర్లు, ఒక సిక్సర్తో 163 రన్స్ చేశారు. అయితే అతడి ఫొటో చూసి ఇతడు 17 ఏళ్ల పిల్లాడిలా అస్సలు లేడని నెటిజన్లు అవాక్కవుతున్నారు. కచ్చితంగా తప్పుడు వయసు అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


