News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ

TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2026
శాంతి ఆస్తులు చూస్తే షాకే!

AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఎండోమెంట్ Asst. కమిషనర్ కళింగిరి శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టారు. కుంచనపల్లిలో G+2 బిల్డింగ్, వైజాగ్లో ఫ్లాట్, 770 గ్రా. గోల్డ్, 3 Kgs సిల్వర్, వోక్స్వ్యాగన్ పోలో కారు, బైక్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తోపాటు విలువైన డాక్యుమెంట్లను ACB స్వాధీనం చేసుకుంది. కాగా విజయసాయి రెడ్డితో తన భార్యకు వివాహేతర <<13638248>>సంబంధం<<>> ఉందని గతంలో శాంతి భర్త ఆరోపించడం సంచలనం రేపింది.
News April 7, 2026
శాంతి ఆస్తులు చూస్తే షాకే!

AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఎండోమెంట్ Asst. కమిషనర్ కళింగిరి శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టారు. కుంచనపల్లిలో G+2 బిల్డింగ్, వైజాగ్లో ఫ్లాట్, 770 గ్రా. గోల్డ్, 3 Kgs సిల్వర్, వోక్స్వ్యాగన్ పోలో కారు, బైక్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తోపాటు విలువైన డాక్యుమెంట్లను ACB స్వాధీనం చేసుకుంది. కాగా విజయసాయి రెడ్డితో తన భార్యకు వివాహేతర <<13638248>>సంబంధం<<>> ఉందని గతంలో శాంతి భర్త ఆరోపించడం సంచలనం రేపింది.
News April 7, 2026
NExT పరీక్షపై ఫేక్ లెటర్.. నమ్మొద్దు: PIB

ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) పరీక్ష నిర్వహించనుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. 2022 బ్యాచ్ నుంచి ఈ పరీక్ష వర్తిస్తుందని ఇంటర్నెట్లో సర్కులేట్ అవుతున్న లెటర్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని.. షేర్ చేసే ముందు వెరిఫై చేసుకోవాలని సూచించింది.


