News June 23, 2024
REWIND: భారత్ చారిత్రక గెలుపునకు 11 ఏళ్లు

ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యింది. 2013 జూన్ 23న ఇంగ్లండ్పై ఫైనల్లో 5 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. తొలుత భారత్ 129/7 స్కోర్ చేసింది. కోహ్లీ 43, జడేజా 33, ధవన్ 31 పరుగులతో రాణించారు. తర్వాత ENGని 124/8కే బౌలర్లు కట్టడి చేశారు. జడేజా, అశ్విన్, ఇషాంత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా వచ్చే ఏడాది పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<