News September 26, 2024
ఆంధ్ర కెప్టెన్గా రికీ భుయ్

AP: రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 16 మంది సభ్యుల జట్టుకు రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఆంధ్ర తన తొలి మ్యాచ్ అక్టోబర్ 11న విదర్భతో ఆడనుంది. జట్టు: రికీ భుయ్ (C), షేక్ రషీద్ (VC), కేఎస్ భరత్, హనుమ విహారి, నితీశ్, మహీశ్ కుమార్, వంశీకృష్ణ, అభిషేక్ రెడ్డి, శశికాంత్, అశ్విన్ హెబ్బర్, స్టీఫెన్, సత్యనారాయణ, లలిత్ మోహన్, మనీశ్, విజయ్, హేమంతరెడ్డి.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


