News July 2, 2024

క్వార్టర్స్‌లో రొనాల్డో VS ఎంబాపె

image

యూరో ఛాంపియన్ షిప్‌-2024లో రొనాల్డో జట్టు పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ దూసుకెళ్లింది. స్లొవేనియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. గోల్ కీపర్ డిగో కోస్టా అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు క్వార్టర్స్ దూసుకెళ్లింది. మరో మ్యాచులో బెల్జియంపై ఎంబాపె టీమ్ ఫ్రాన్స్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పోర్చుగల్ తలపడనున్నాయి.

Similar News

News November 17, 2025

నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

image

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.

News November 17, 2025

నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

image

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.

News November 17, 2025

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.