News March 6, 2026
RR: మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆరుగురు స్టూడెంట్స్

ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిఘా నీడలో ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. 67,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒకే సెంటర్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులు స్క్వాడ్కు పట్టుబడ్డారు.
Similar News
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


