News July 28, 2024
ఫ్రీ జర్నీతో నెలకు రూ.250 కోట్ల భారం.. రేపు సీఎం సమీక్ష

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం APSRTCలో నిత్యం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట. పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉంది.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


