News June 21, 2024
రైతులకు సత్వరమే రూ.319 కోట్లు ఇవ్వాలి: విపత్తుల శాఖ

AP: రాష్ట్రంలో రబీ కరవు పరిస్థితులపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే రూ.319 కోట్లు ఇవ్వాలని విపత్తుల శాఖ అధికారి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కోరారు.
Similar News
News December 7, 2025
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏం చేస్తారంటే?

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ రేపు, ఎల్లుండి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. రెండు రోజులు వివిధ రకాల సదస్సులు నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, IAS అధికారులు, ఆయా రంగాల నిపుణులు పాల్గొననున్నారు. హెల్త్ కేర్, సెమీ కండక్టర్లు, ఎడ్యుకేషన్, గిగ్ ఎకానమీ, స్పేస్ అండ్ డిఫెన్స్, టూరిజం ఇలా 27 అంశాలపై చర్చిస్తారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా.
News December 7, 2025
రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

AP: బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. రైతుబజార్లను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లను <
News December 7, 2025
శని దోషాలు ఎన్ని రకాలు?

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.


