News July 23, 2024
యువతకు నెలకు రూ.5000.. అర్హులు వీరే

దేశంలోని టాప్-500 కంపెనీల్లో <<13688478>>ఇంటర్న్షిప్<<>> పొందేందుకు 21 నుంచి 24 ఏళ్లలోపు యువత అర్హులు. ఉద్యోగం లేని, ఫుల్ టైం ఎడ్యుకేషన్కు దూరంగా ఉండే వారు త్వరలో ప్రారంభమయ్యే పోర్టల్లో దరఖాస్తు చేయాలి. కంపెనీలే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. IIT, IIM, IISER, CA, CMA క్వాలిఫై అయిన వారు.. పన్ను చెల్లించే, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు అర్హులు కాదు. ఎంపికైతే నెలకు ₹5000, వన్టైమ్ అసిస్టెన్స్ కింద ₹6000 ఇస్తారు.
Similar News
News March 26, 2026
మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను <
News March 26, 2026
విశాఖకు చేరుకున్న భారీ నౌకలు

AP: గ్యాస్, పెట్రోల్ ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకున్నాయి. 47 వేల టన్నుల ఎల్పీజీతో BW Birch షిప్, 28 వేల టన్నుల క్రూడాయిల్తో MT Petroit షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ రెండు నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. మధ్యలో వడినార్, ముంద్రా పోర్టుల్లో కొంత LPG, క్రూడ్ను దిగుమతి చేశాయి. తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్లో లంగరేశాయి.
News March 26, 2026
రోజులో 2 గంటలు ట్రాఫిక్లోనే టెకీ జీవితం

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణతో హైదరాబాద్ ఐటీ రంగం దూసుకుపోతోంది. అయితే ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని పెంచేసిందని తాజా నివేదిక వెల్లడించింది. HYDలో ఒక్క ఐటీ ఉద్యోగి ఒకవైపు ప్రయాణానికే సగటున 59.5 నిమిషాలు వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రెండు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్లోనే గడిచిపోతోంది. బెంగళూరు(67.5M), ఢిల్లీ(67.5M) స్థాయిలో హైదరాబాద్లోనూ ప్రయాణ సమయం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


