News November 18, 2024
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా సజ్జల

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ చీఫ్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా ఆయనను నియమించారు.
Similar News
News March 12, 2026
ధోనీ వల్లే యువీ కెరీర్ ముగిసిందా? మాజీ సెలక్టర్ ఏమన్నారంటే

ధోనీ వల్లే తన కొడుకు క్రికెట్ కెరీర్ ముగిసిందని యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలను BCCI మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఖండించారు. ‘సెలక్టర్ల నిర్ణయాలను మార్చాలని ధోనీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. యువీని డ్రాప్ చేయమని ఒక్కసారి కూడా అడగలేదు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొడుకు విషయంలో తండ్రి ఎమోషనల్ అవడం తప్పు లేదని, కానీ ఇతరులను బ్లేమ్ చేయడం సరికాదని పాటిల్ పేర్కొన్నారు.
News March 12, 2026
రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం

AP: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటిన్నర BPL కుటుంబాలు ఉన్నాయని, ఆ జాబితా నుంచి రెండేళ్లలో 5L ఫ్యామిలీలు బయట పడతాయని పేర్కొన్నారు.
News March 12, 2026
ఇజ్రాయెల్ను నాశనం చేసి తీరతాం: ఇరాన్

మిడిల్ ఈస్ట్లో తమతో పాటు ఇజ్రాయెల్ కలిసి ఉండడం సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ రహీమ్ సఫావీ అన్నారు. రెండింట్లో ఏదో ఒకటే ఉండాలన్నారు. కచ్చితంగా అది తామేనని.. ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ట్రంప్ అత్యంత అవినీతి, మూర్ఖపు అమెరికన్ ప్రెసిడెంట్ అని విమర్శించారు.


