News January 1, 2025
రోజుకు రూ.48 కోట్ల జీతం.. ఎవరికంటే?

ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న భారతీయుడు జగదీప్ సింగ్ అని అన్స్టాప్ నివేదిక పేర్కొంది. క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడైన జగదీప్ సింగ్ ఆ కంపెనీ సీఈవోగా ఏడాదికి రూ.17,500 కోట్ల శాలరీ తీసుకుంటున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.1,458 కోట్లు కాగా రోజుకు రూ.48 కోట్లు. క్వాంటం స్కేప్ స్థాపించక ముందు ఆయన పలు కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


