News March 29, 2025
SCRలో 92 మంది పదవీ విరమణ

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
శంషాబాద్లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

శంషాబాద్లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


