News August 4, 2024
రెండో వన్డే: భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్తో రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో 40, వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40, కుశాల్ 30 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అక్షర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే IND 50 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


