News November 23, 2024
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, CM దిగ్భ్రాంతి

AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు <<14688076>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మం. కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Similar News
News November 18, 2025
ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

బిజీ లైఫ్స్టైల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం
News November 18, 2025
ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

బిజీ లైఫ్స్టైల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం
News November 18, 2025
మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.


