News November 4, 2024
SGF రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విశాఖ జట్టుకు ప్రథమ స్థానం

తుమ్మపాలలో మూడు రోజులపాటు జరిగిన 68వ SGF రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాల,బాలికల విభాగాల్లో విశాఖ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలుర ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, ప్రకాశం జట్టు ద్వితీయ, కృష్ణ జట్టు తృతీయ స్థానాలు సాధించింది. బాలికల ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, నెల్లూరు జట్టు ద్వితీయ, తూర్పుగోదావరి జట్టు తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
Similar News
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.


