News February 15, 2025

ఆమెకు 74 ఏళ్లు.. అయితేనేం!

image

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్‌ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌‌కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్‌కు 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.

Similar News

News January 15, 2026

జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

image

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.

News January 15, 2026

జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

image

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.

News January 15, 2026

జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

image

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.